నాణ్యత ప్రమాణాలు పాటించాలి: కార్పొరేటర్

74பார்த்தது
నాణ్యత ప్రమాణాలు పాటించాలి: కార్పొరేటర్
బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్లోని నర్సారెడ్డి కాలనీ, రాధానగర్ ఫేస్-2లో 30 లక్షల నిధులతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను మున్సిపల్ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి అయ్యేలా చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி