బస్టాప్ ఏర్పాటుకు వినతి పత్రం

64பார்த்தது
బస్టాప్ ఏర్పాటుకు వినతి పత్రం
శివరాంపల్లి పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 274 వద్ద ప్రయాణికుల సౌకర్యార్ధం బస్టాపును ఏర్పాటు చేయాలని శివరాంపల్లి ఐక్యత వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ బద్రినాథ్ కు వినతి పత్రం సమర్పించారు. పిల్లర్ నంబర్ 274 వద్ద బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు రోడ్డు పై నిలబడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி