పోషణ మాసం.. ఆరోగ్య రక్షణే లక్ష్యం

73பார்த்தது
పోషణ మాసం.. ఆరోగ్య రక్షణే లక్ష్యం
రాజేంద్రనగర్ అంగన్వాడి కేంద్రంలో గురువారం పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు డి డబ్ల్యుఓ పద్మజ రమణ, సిడిపిఓ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, పరిశుభ్రత పాటించాలన్నారు.

தொடர்புடைய செய்தி