గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలన

55பார்த்தது
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలన
రాజేంద్రనగర్ డివిజన్లోని పత్తి కుంట వద్ద జరిగే గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిశీలించారు. మున్సిపల్, పోలీసు, విద్యుత్తు అధికారులతో కలిసి ఆయన రాజేంద్రనగర్ లో గల పత్తి కుంటను సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி