భారీ బందోబస్తు మధ్య దుండిగల్‌లో హైడ్రా కూల్చివేతలు

77பார்த்தது
భారీ బందోబస్తు మధ్య దుండిగల్‌లో హైడ్రా కూల్చివేతలు
మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట కత్వ చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను హైడ్రా కూల్చివేసింది. శ్రీలక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరిట ఎన్ఆరి విజయలక్ష్మి కత్వా చెరువు ఎఫ్టీఎల్/ బఫర్ జోన్లలో అక్రమంగా విల్లాలు నిర్మించారని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్మించిన అక్రమ విల్లాలను పరిశీలించి నోటీసులిచ్చి పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி