సీజనల్‌ వ్యాధుల నివారణకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

81பார்த்தது
సీజనల్‌ వ్యాధుల నివారణకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
సీజనల్‌ వ్యాధులు నివారించేందుకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించినట్టు నవ యువ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి, సహాయ కార్యదర్శి కొంపల్లి జగదీష్ పేర్కొన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ నగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ రైల్వే స్టేషన్ బుద్వేల్ నేతాజీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, పాఠశాల ప్రధాన ఉపధ్యాయులు బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி