డ్రైనేజీ లీకేజీ నీటితో స్థానికుల అవస్థలు

53பார்த்தது
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్ లో మురుగునీరు బయటకు వచ్చి వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల వల్ల విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నా సమస్యను పరిష్కరించ లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు అధికారులను వేడుకున్నారు.

தொடர்புடைய செய்தி