రక్తదానం చేసి తలసేమియా రోగుల ప్రాణాలు కాపాడాలి

65பார்த்தது
రక్తదానం చేసి తలసేమియా రోగుల ప్రాణాలు కాపాడాలి
రక్తదానం చేసి తలసేమియా రోగుల ప్రాణాలు కాపాడాలని పాన్ ఇండియా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్ అడ్వైసర్ జక్కా నవీన్ కుమార్ తెలిపారు. కర్మ టీమ్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును రాజేంద్రనగర్ సర్కిల్ శివరాం పల్లి లో నిర్వహించగా క్యాంపు లో యువకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్త దానం చేశారు. తలసేమియా రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ముఖ్యంగా తలసేమియా రోగులకు రక్తం నిరంతరంగా మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుందాన్నారు.

தொடர்புடைய செய்தி