షియా ముస్లింల భారీ ర్యాలీ

77பார்த்தது
షియా ముస్లింల భారీ ర్యాలీ
మొహర్రం ముగిసి నలభై రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ సర్కిల్లో షియా ముస్లిం భారీ ర్యాలీ నిర్వహించారు. పహడి దర్గా ఖయ్యూంనగర్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జారియాజ్ ఉల్ హసన్ ఎఫండి పాల్గొన్నారు. ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ టి.శ్రీని వాస్, అత్తాపూర్ ఇన్స్పెక్టర్ వెంకట్రామిరెడ్డి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

தொடர்புடைய செய்தி