నూతన బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన కనకయ్య

81பார்த்தது
నూతన బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన కనకయ్య
నూతన బీసీ కమిషన్ చైర్మన్ గా నియామితులైన గోపిశెట్టి నిరంజన్ ను శనివారం హైదరాబాద్ నాంపల్లి గాంధీభవన్ లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి దమ్మీగారి కనకయ్య మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. బీసీ బిడ్డకు కమిషన్ చైర్మన్ గా పగ్గాలు అప్పగించినందుకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కనకయ్య కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி