హైవే పై అడ్వకేట్స్ ఆందోళన

83பார்த்தது
కూకట్ పల్లిలో అడ్వకేట్ పై పోలీసులు చేసిన దాడిని కండిస్తూఎల్బీ నగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు సోమవారం అడ్వకేట్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అడ్వకేట్స్ పై పోలీసులు వరుస దాడులను కండిస్తూ నిరసిస్తూ కోర్టు ముందు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బార్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వై. కొండల్ రెడ్డి మాట్లాడుతూ అడ్వకేట్స్ పై పోలీసులు జరుపుతున్న వరస దాడులను ఖండించారు.

தொடர்புடைய செய்தி