సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కలెక్టర్

1235பார்த்தது
సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కలెక్టర్
రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులు అయిన హరీష్ శుక్రవారం నాడు విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్ ను అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారం లో ప్రత్యేక చొరవ చూపాలని జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని వెళ్లాలని సూచించారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி