హిందూ ఉత్సవా సమితి ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

757பார்த்தது
హిందూ ఉత్సవా సమితి ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నందిల్స్ కాలనీలో హిందూ ఉత్సవ సమితి కార్యాలయంలో హిందూ ఉత్సవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ధ్యాసాన్ని తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో 74వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గాజుల మధు జెండాని ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తికి దేశభక్తి ఉండాలని అదే దేశభక్తితో భారతదేశం అత్యున్నత స్థానంలో నిలపగలమని ఆసక్తి కేవలం భారతదేశంలో ఉన్న ప్రజలకే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చిల్లంపల్లి రాజశేఖర్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు గోలి శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా యువమోర్చా యువ నాయకులు రాఘవేంద్ర గౌడ్ కృష్ణ అలాగే నంది హిల్స్ కాలనీ ఫౌండర్ విజయ్ కుమార్ , శ్రీహరి సత్తిరెడ్డి విజయ్ పిండం రవి శ్రీనివాసులు చారి గోవిందరావు సత్యనారాయణ పాండు రంగారెడ్డి సత్యనారాయణ అలాగే హిందూ ఉత్సవ సమిటీ సభ్యులు కేశవ రెడ్డి మురళి చారి శ్రీనివాస్ గుప్తా రవి ప్రశాంత్ రెడ్డి సతీష్ గౌడ్ పాల్గొనడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி