నందనవనం కాలనీలో 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

265பார்த்தது
నందనవనం కాలనీలో 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలు
భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హస్తినాపురం డివిజన్ నందనవనం కాలనీ లక్కీ హోటల్ చౌరస్తలొ గురువారం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు జాతీయగీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జాతీయ జెండా ఆవిష్కరణ పండుగను స్వాతంత్ర్య సమరయోధులను స్మరిస్తూ జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నందనవనం కాలనీ అధ్యక్షులు జువ్వ గాని రాజు గౌడ్ పండాల రాజశేఖర్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు కార్మికవిభాగం నాయకులు , యువనాయకులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி