ఆర్థిక సమస్యలతో కార్మికుడు ఆత్మహత్య

59பார்த்தது
ఆర్థిక సమస్యలతో కార్మికుడు ఆత్మహత్య
జిల్లెలగూడ లోని రాఘవేంద్ర నగర్ కు చెందిన మీసమోని మధు అనే కార్మికుడు కొంతకాలంగా ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ జీవితం పై విరక్తి చెంది గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி