నేరాలను అరికట్టేందుకు కెమెరాల పాత్ర కీలకం: డీసీపీ

83பார்த்தது
నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమన్నారు. 15 లక్షలతో 50 సీసీ కెమెరాలతో ఏర్పాటు చేసిన ఇబ్రహీంపట్నం కమాండ్ కంట్రోల్ రూంను డీసీపీ సునీతారెడ్డి ప్రారంభించారు. గతంలో ఉన్న 40కెమెరాలతో పాటు కొత్తగా ఇబ్రహీంపట్నం 44, శేరిగూడలలో ఆరు చొప్పున 18 లోకేషన్లలో కెమెరాల ఏర్పాటు చేయడంతో నిఘా వ్యవస్థ పటిష్టంగా మారిందన్నారు. కేసులను ఛేదించడంలో సీసీ కెమెరాలు పోలీసులకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி