చేవెళ్లలో రైతు రుణమాఫీ ధర్నా... హాజరైన మాజీ మంత్రి

75பார்த்தது
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం, చేవెళ్ల పట్టణ కేంద్రంలో జరుగుతున్న రైతు రుణమాఫీ ధర్నా సందర్భంగా హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకులు విర్రవీగుతున్నారు. ఎవరేం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో అన్ని డైరీలో రాసి పెట్టుకుంటున్నాం అన్నారు. రాబోయే రోజులలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி