దళితుడి ఇంట్లో వంట చేసుకొని తినొచ్చిన రాహుల్ గాంధీ (వీడియో)

68பார்த்தது
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా కొల్హాపూర్‌లో ఓ దళిత కుటుంబాన్ని కలిశారు. వారితో కలిసి వంట చేసుకొని తిన్నారు. ఇంకా కుల, వివక్ష వంటి పలు అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క భారతీయుడు సోదర భావంతో కలిసిమెలిసి ఉన్నప్పుడే సమాజంలో అందరినీ కలుపుకొనే సమానత్వం సాధ్యమవుతుందని అన్నారు.

தொடர்புடைய செய்தி