జైళ్లలో దుర్గా పూజ సందర్భంగా ఖైదీల మెనూ

56பார்த்தது
జైళ్లలో దుర్గా పూజ సందర్భంగా ఖైదీల మెనూ
దేశంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నవరాత్రి ఉత్సవాలను పురష్కరించుకొని పశ్చిమ బెంగాల్‌ అధికారులు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ప్రత్యేక భోజనాలు అందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా అన్ని జైళ్లలోని ఖైదీలందరికీ మటన్‌ బిర్యానీ, చికెన్‌ కర్రీ వంటి పసందైన నాన్‌ వెజ్‌ వంటకాలతో మెనూను సిద్ధం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி