చెరువుకు మత్తడి..రైతుల హర్షం

61பார்த்தது
చెరువుకు మత్తడి..రైతుల హర్షం
పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామ పెద్ద చెరువుకు మత్తడి పడింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండు కుండలా మారింది. నాట్లు వేసే సమయానికి సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో నీళ్ళు లేక చెరువు కింద సాగు భూములు బీడుగా మారాయి, ప్రస్తుత వర్షాలకు చెరువు మత్తడి దూకుతుండడంతో పంటకు నీటి కష్టాలు తొలగినట్టేనని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி