పాకిస్థాన్‌తో చర్చల్లేవు: జై శంకర్

84பார்த்தது
పాకిస్థాన్‌తో చర్చల్లేవు: జై శంకర్
పాకిస్థాన్‌లో జరగనున్న SCO సమావేశానికి కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరవనున్నారు. ‘‘నేను బహుళపక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నా. భారత్‌-పాకిస్థాన్ సంబంధాలు గురించి మాట్లాడేందుకు కాదు. SCOలో సభ్యుడిగా ఆ దేశంలో పర్యటిస్తున్నా. నేనొక మర్యాదగల పౌరుడిని.. దానికి అనుగుణంగానే వ్యవహరిస్తాను’’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

தொடர்புடைய செய்தி