ప్రజా పాలన దినోత్సవ వేడుకకు ముస్తాబైన నిజామాబాద్ కలెక్టరేట్

82பார்த்தது
ప్రజా పాలన దినోత్సవ వేడుకకు ముస్తాబైన నిజామాబాద్ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన దినోత్సవ వేడుకకు నిజామాబాద్ (కలెక్టరేట్) ముస్తాబైంది. మంగళవారం నిర్వహించనున్న ఈ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రజాపాలన దినోత్సవ తుది ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

தொடர்புடைய செய்தி