సరైన శిక్షణ అందిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తారు

76பார்த்தது
సరైన శిక్షణ అందిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తారు
దివ్యాంగ విద్యార్థులకు సరైన శిక్షణ అందిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తారని ఐఎంఏ మాజీ అధ్యక్షులు సీనియర్ వైద్యులు సురేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్ మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి రూత్ బలంతో దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రసూల్ బి. సిద్దయ్య, తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி