శివలింగంపైన నాగుపాము.. తరలివచ్చిన జనం

3306பார்த்தது
నిజామాబాద్‌లోని నందిగుట్ట శివాలయంలో శుక్రవారం నాగుపాము ప్రత్యక్షమైంది. ఉదయం నుంచి శివ‌లింగం చుట్టూ నాగుపాము చుట్టుకున్న ఉంది. నిన్న రాత్రి తాళం వేసిన పూజారి ఉదయం వచ్చి చూసేసరికి పాము శివలింగంపై కనిపించింది. దీంతో పూజారి స్థానికులకు తెలియజేయడంతో భ‌క్తులు, స్థానికులు పెద్ద సంఖ్య‌లో ఆల‌యం వ‌ద్ద‌కు తరలివచ్చారు. కొంద‌రు భ‌క్తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

தொடர்புடைய செய்தி