బాసర గోదావరి వంతెనను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

64பார்த்தது
బాసర గోదావరి వంతెనను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
గణేష్ ప్రతిమల 11వ రోజు నిమజ్జనం కోసం బాసర గోదావరి వంతెనను జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో వినాయక ప్రతిమలు నిమజ్జనం కోసం వస్తుండడంతో ఎటువంటి ఇబ్బందులు అపశృతులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు విద్యుత్ క్రేన్, గజ ఈతగాల్లను, వన్వే ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు.

தொடர்புடைய செய்தி