ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య

66பார்த்தது
ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య
బోధన్ పట్టణంలోని నర్సీ రోడ్డు వద్ద గల మారుతి మందిరంలో చివరి శ్రావణ సోమవారం, ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా నందీశ్వరునికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు గుండేడి శంకర్, హరికాంత్ చారి, బోధన్ సిఐ వీరయ్య,బోదు శేఖర్,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி