చివరి శ్రావణ శనివారం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు

59பார்த்தது
చివరి శ్రావణ శనివారం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
శ్రావణ శనివారం సందర్భంగా బోధన్ పట్టణంలోని నర్సీ రోడ్డు వద్ద గల మారుతి మందిరం, నడి ఊర్ల హనుమాన్ ఆలయాల్లో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ప్రవీణ్ శర్మ, ఉదయ్ శర్మ తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల కొరకు మధ్యాహ్నం 12: 30నిలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. చివరి శ్రావణ శనివారం సందర్భంగా ఆలయాల్లో భక్తులు కిటకిటలాడారు.

தொடர்புடைய செய்தி