పోలీస్ వారి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం

50பார்த்தது
పోలీస్ వారి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం
బోధన్ పట్టణంలోని టిటిడి కల్యాణ మండపంలో మంగళవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో గణేష్, మిలాద్ ఉల్ నబి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. గణేష్ మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమస్యలేమన్న ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

தொடர்புடைய செய்தி