ఘన్పూర్ నర్సరీలో చిరుత పులి అడుగుల ఆనవాళ్లు

84பார்த்தது
ఘన్పూర్ నర్సరీలో చిరుత పులి అడుగుల ఆనవాళ్లు
చందూర్ మండలంలోని ఘన్ పూర్ గ్రామ శివారులో గల నర్సరీలో చిరుత పులి గుర్తులను గ్రామస్తులు చూసి శుక్రవారం అటవీ అధికారులకు తెలిపారు. పరిశీలించిన అటవీ అధికారులు అడవిలో చిరుత పులులు తిరుగుతున్నాయని, గ్రామస్తులు సాయంత్రమే ఇళ్లకు చేరాలని, కాపరులు పశువులను తీసుకొని అడవికి వెళ్లొద్దని బీట్ ఆఫీసర్ శివ, అటవీ అధికారులు గ్రామస్తులకు సూచించారు.

தொடர்புடைய செய்தி