బోధన్‌లో భారీ ధర పలికిన లడ్డు

74பார்த்தது
బోధన్‌లో భారీ ధర పలికిన లడ్డు
బోధన్ పట్టణంలోని రాకసిపేట్ లో శ్రీ షిర్డీ సాయి గణేష్ మండలి వద్ద నిర్వహించి లడ్డు వేలం పాటలో విద్య ఫౌండేషన్ సాయి రాహుల్ రెడ్డి లడ్డు వేలంను 105001/- రూపాయలకు దక్కించుకున్నారు. గణనాథుని హారాన్ని బిజెపి కిషన్ మోర్చ యేషాల సూరి 36500/- లకు దక్కించుకున్నారు.

தொடர்புடைய செய்தி