ఈనెల 25న ఖోఖో క్రీడాకారుల ఎంపిక

63பார்த்தது
ఈనెల 25న ఖోఖో క్రీడాకారుల ఎంపిక
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ఈనెల 25న జోనల్ స్థాయి ఎస్టీఎఫ్ ఖోఖో అండర్ 14, 17 బాలుర, బాలికల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు క్రీడా పోటీల ఇన్ ఛార్జ్ ప్రేమ్ తెలిపారు. బాన్సువాడ, బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాల ప్రభుత్వ, ప్రైవేటు, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాల క్రీడాకారులు పోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி