అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

50பார்த்தது
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
ఆర్మూర్ పట్టణంలోని మునిసిపల్ కాలనీలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకస్మాత్తుగా శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాల్ కాలనీకి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలను మునిసిపల్ అధికారులు ఇబ్బంది పెట్టినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி