మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన నాయకులు

61பார்த்தது
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన నాయకులు
ఆర్మూర్ పట్టణంలోని పలు హాస్టల్లో మధ్యాహ్నం భోజనాన్ని జిల్లా సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు మహిపాల్ మహారాజ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మహిపాల్ మహారాజ్ మాట్లాడుతూ హాస్టల్ లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు.

தொடர்புடைய செய்தி