ఏబీవీపీ నగర నూతన కార్యవర్గం ఎన్నిక

82பார்த்தது
ఏబీవీపీ నగర నూతన కార్యవర్గం ఎన్నిక
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆర్మూర్ నగర నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. ఈ మేరకు ఏబీవీపీ టౌన్ కార్యదర్శిగా ప్రీతంను ఎన్నుకోవడం జరిగిందని ఇందూర్ విభాగ్ సంఘటన మంత్రి రాజు సాగర్ జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ జిల్లా కన్వీనర్ దామ సునీల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలకృష్ణ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி