గూడ్స్ రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

82பார்த்தது
గూడ్స్ రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీకి చెందిన మిర్జా సాజిద్ బేగ్ (45) కుటుంబ కలహాలతో మామిడిపల్లి రైల్వే గేట్ వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

தொடர்புடைய செய்தி