జిల్లా వ్యాప్తంగా 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

76பார்த்தது
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సగటుగా 29 మి. మీ వర్షపాతం నమోదయిందని అధికారులు సోమవారం తెలిపారు. అత్యధికంగా నిర్మల్ లో 66 మి మీ నమోదు కాగా పెంబి 29, నిర్మల్ రూరల్ 34, ఖానాపూర్ 16, లక్ష్మణచందా 39, సోన్ 30, కడెం 41, దిలావార్పూర్ 30, లోకేశ్వరం 34, కుబీర్ 23, బైంసా 20, కుంటాల 13, బాసర్ లో 47. 0, ముధోల్ 31. 0, లొకేశ్వరం 34. 0, మామడ 38, సారంగపూర్ 26, తానూర్ 23, దిలావార్పూర్ 30 మి మీ వర్షం కురిసినట్లు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி