నాలుగవ రోజు కొనసాగుతున్న అర్జీయూకేటి విద్యార్థుల ఆందోళన

58பார்த்தது
బాసరలోని అర్జీయూకేటి విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన ఆందోళన శనివారం నాలుగవ రోజుకు చేరుకుంది. ఇందులో సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీసీ రాజీనామా చేయాలని, రెగ్యులర్ వీసీని వెంటనే నియమించాలని విద్యార్థులు నినాదాలు చేశారు. 17 డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని అన్నారు.

தொடர்புடைய செய்தி