ఆర్టీసి బస్సులో సురక్షిత ప్రయాణం

56பார்த்தது
ఆర్టీసి బస్సులో సురక్షిత ప్రయాణం
దిలావార్పూర్ మండలం బనసపెల్లి గ్రామములో డిపోమేనేజర్ ప్రతిమా రెడ్డి ఆదేశానుసారం సిబ్బంది గ్రామస్థులకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. ఆర్టీసి బస్సులోనే సురక్షిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీలో ప్రతి ఒక్కరు ప్రయాణించాలని కోరారు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బస్సులు బుక్ చేసుకోవాలని అతి తక్కువ ధరలకే ఇవ్వడం జరుతుందని మంగళవారం అన్నారు. విలేజ్ ఆపీసర్ టి. వి. రమణ, సిర్గాపూర్ సాయారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி