భైంసా నుండి నిజామాబాద్ వెళ్లే దారి మల్లింపు: ఎస్ఐ

64பார்த்தது
భైంసా నుండి నిజామాబాద్ వెళ్లే దారి మల్లింపు: ఎస్ఐ
బాసర గోదావరి బ్రిడ్జిపై మంగళవారం సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు బాసర ఎస్ఐ గణేష్ తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుండి వినాయకుల పెద్ద మొత్తంలో నిమజ్జనానికి బాసర గోదావరి బ్రిడ్జి పైకి రానున్న సందర్భంగా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. బైంసా వైపు నుండి నిజామాబాద్ వెళ్లే వాహనాలు మహారాష్ట్ర లోని ధర్మాబాద్ మీదుగా నిజామాబాద్ వెళ్లేందుకు దారి మళ్లించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி