రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించాలి

78பார்த்தது
తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో కుంటాల మండలం కల్లుర్ గ్రామంలో నిరసన చేపట్టారు. వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిందిగా అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు దశరథ్, బీజేపీ మండల అధ్యక్షుడు నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி