ముథోల్ ఎస్బీఐ బ్యాంకులో చోరీకి యత్నం

61பார்த்தது
నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో కొందరు దుండగులు దొంగతనానికి ప్రయత్నించారు. బ్యాంకు వెనుక భాగంలోని కిటికీ నుంచి ప్రవేశించడానికి ప్రయత్నించారు. గమనించిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, క్లూస్ టీం ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. బ్యాంక్ నుంచి నగదు దొంగతనం జరుగలేదని శనివారం ముథోల్ ఎస్ఐ సాయికిరణ్ తెలిపారు.

தொடர்புடைய செய்தி