భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు తాజా వివరాలు

66பார்த்தது
ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 100 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు ఆదివారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 358. 70 ఉందని తెలిపారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி