బిజెపి నేత తన్వీందర్ సింగ్ దిష్టి బొమ్మ దహనం

76பார்த்தது
ముధోల్ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నేత తన్వీందర్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. వెంటనే రాహుల్ గాంధీకి కేమపన చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, ప్రేమనాథ్ రెడ్డి, పతంగి కిషన్, మడుగులా శంకర్, ప్రవీణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி