తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

82பார்த்தது
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన బుధవారం లోకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ దిగంబర్ వివరాలు ప్రకారం మండలంలో గడ్చందా గ్రామానికి చెందిన వెంకటేష్ మంగళవారం ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. తిరిగి రాత్రి ఇంటికి రాగ తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 15 గ్రాముల బంగారం, రూ. లక్ష 5 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி