బీజేపీ నేత తన్విందర్ సింగ్ క్షమాపణ చెప్పాలి

58பார்த்தது
బీజేపీ నేత తన్విందర్ సింగ్ క్షమాపణ చెప్పాలి
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు తన్విందర్ సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని బుధవారం లోకేశ్వరం కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ ముధోల్ అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ షఫీ, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி