నేడు బాసర ట్రిపుల్ ఐటీ ఎంపిక జాబితా విడుదల

66பார்த்தது
బాసర ట్రిపుల్ ఐటిలో 2024-25 విద్యా సంవత్సరంలో 1500 సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యింది. జూన్ 1 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా విద్యార్థుల జాబితాను రూపొందించారు. మెరిట్ విద్యార్థుల జాబితాను క్యాంపస్లో విడుదల చేయనున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న వివరాలు బుధవారం వెల్లడిస్తామని ఇన్ఛార్జి వీసీ తెలిపారు. జాబితా విడుదలైన అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

தொடர்புடைய செய்தி