బోసి కర్ర వినాయక ఆలయంలో వేలంపాట

57பார்த்தது
బోసి కర్ర వినాయక ఆలయంలో వేలంపాట
గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలం పాటను నిర్వహించారు. లడ్డును 82, 000 రూపాయలకు సుదర్శన్, పలక బలపం 2, 100 సాయినాథ్ రూపాయలకు కాపీ పెన్నును 11, 200 రూపాయలకు సుదర్శన్, కండువా 3, 600 రూపాయలకు గంగాధర్ లు దక్కించుకున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మురళి తెలిపారు. వేలం పాటలో పాల్గొని వేలం దక్కించుకున్న వారిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

தொடர்புடைய செய்தி