వినాయకునికి పూజలు చేసిన ఎమ్మెల్యే దంపతులు

68பார்த்தது
వినాయకునికి పూజలు చేసిన ఎమ్మెల్యే దంపతులు
ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కొలువుదీరిన గణనాథుడికి సోమవారం ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ - ధ్రుపత కుటుంబ సమేతంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సకల విగ్నాలను హరించే గణనాథుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని కోరారు. ప్రజలు ఆయురారోగ్యాలతో పాడిపంటలు బాగా పండాలని ఆ గణనాథుడిని ఎమ్మెల్యే దంపతులు వేడుకున్నారు.

தொடர்புடைய செய்தி