పటిష్ట ప్రణాళికలు అమలు చేయాలి

65பார்த்தது
పటిష్ట ప్రణాళికలు అమలు చేయాలి
ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట ప్రణాళికలు అమలు చేయాలని ప్రజలు కోరారు. ఖానాపూర్ నియోజకవర్గం కవ్వాల్ అభయారణ్య పరిధిలో అటవీ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు లేవన్నారు. ఖానాపూర్ పట్టణంలో రోడ్డు విస్తరణ, తదితర అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. అన్ని మండల కేంద్రాలలో రోడ్లను విస్తరించి డివైడర్లను, హైమాస్ లైట్లను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలన్నారు. యువతకు ఉపాధి కల్పించాలని వారు కోరారు.

தொடர்புடைய செய்தி