గ్రామాలలో విస్తృత ప్రచారం

79பார்த்தது
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీపై జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో అధికారులు డప్పులతో ప్రచారం చేస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో నిర్వహించే రుణమాఫీ ప్రారంభ కార్యక్రమానికి రావాలని అధికారులు మండలంలోని అన్ని గ్రామాలలో ప్రచారం చేయిస్తున్నారు. రుణమాఫీ అయిన రైతులు పోన్కల్ రైతు వేదికకు రావాలని వారు కోరారు.

தொடர்புடைய செய்தி